తొలిదశలో ఎన్నికలు జరిగిన 11 జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగిస్తుంది. 2001లో తెదేపా హయాంలో జరిగిన వాటితోపోలిస్తే ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి---వైయ్యస్‌. స్థానిక సంస్థల తొలిదశ పోలింగ్‌లో అధికార పార్టీ అన్ని రకాల అక్రమాలకూ పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ స్వీయ ఆదేశాల మేరకే అన్నిజిల్లాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు రెచ్చిపోయాయి.---చంద్రబాబు కాంగ్రెస్‌
పూర్తిగా చదవండి