హైదరాబాద్(యుఎన్ఐ): ప్రముఖ తెలుగురచయిత, తెలుగువిశ్వవిద్యాలయం మాజీ విసి ఆచార్య వివి సుబ్రహ్మణ్యం మంగళవారం మరణించారు. ఆయన ఇక్కడ ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2002-2005లో ఆయన తెలుగువర్సిటీ విసిగా పనిచేశారు. సెంట్రల్ యూనివర్సిటీ డీన్గా 2004లో రిటైర్ అయ్యారు. తెలుగుసాహిత్యంపై ఆయన 40 పుస్తకాలు రాశారు.
పూర్తిగా చదవండి
Step 1 : Download baraha70.exe ,baraha70-1.bin ,baraha70-2.bin ,baraha70-3.bin , from the site http://www.baraha.com/baraha.htmStep 2 : During installation it ask for the Language options, Set the Default Language to Telugu and User Interface Language ...
పూర్తిగా చదవండి
బోస్టన్: ఆంధ్ర సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన జలయజ్ఞం ప్రణాళికలను యథాతథంగా అమలుచేస్తే తెలంగాణా ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని రాష్ట్ర రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు, ఇరిగేషన్ నిపుణుడు ఆర్.వి ద్యాసాగరరావు చెప్పారు. అదే జరిగితే గోదావరి జలాలు తెలంగాణాకు దక్కకుండా పోతాయన్నారు. ఆగస్టు 5న ఇక్కడ జరిగిన తెలంగాణా అభివృద్ధి వేదిక(టిడిఎఫ్) సమావేశంలో ఆయన మాట్లాడారు. మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
పూర్తిగా చదవండి