హైదరాబాద్(రవికాంత్రెడ్డి):రాష్ట్రంలోని ఒక చిన్నగ్రామంలో పలువురు నిరక్షరాస్య మహిళల జీవితాలను మార్చి వేసిన ఒక భావన ఇపుడు అమెరికన్ మేధావులను ఆకర్షిస్తోంది. తెలుగులో ఇది మొదటిసారిగా రూపొందటం విశేషం. ఈ విధానంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో అక్షరాలు నేర్చుకోవటం, నైపుణ్యంలో శిక్షణ పొందటం ఒకే సారి జరగటంతో పలువురు మహిళలు అక్షరాస్యులు కావటంతో పాటు జీవనోపాధి సంపాదించుకున్నారు. ఈ విధానాన్ని తరువాత అక్షరసంక్రాంతి కార్యక్రమంలో కూడా అమలు చేశారు.
వయోజనవిద్య విభాగంలో డిప్యూటీ డై రక్టర్గా పనిచేస్తున్న సి.కృష్ణమోహనరావు ఈ [...]
పూర్తిగా చదవండి