విక్రమార్క మాహారాజుకి దేవేంద్రుడు వరంగా ఒక గొప్ప బంగారు సింహాసనం కానుకగా ఇచ్చేడట. దానికి 18 మెట్లు, ప్రతి మెట్టు మీదా ఒక కొయ్యబొమ్మ (సాలభంజిక) ఉండేవి. ఐతే, ఈ ప్రపంచంలో అన్నిటిలాగనే విక్రమార్కుని రాజ్యం కాలగర్భంలోనూ, అతని సింహాసనం భూగర్భంలోనూ కలసిపోయేయి.
ఒకరోజు, భోజరాజు వేటకి వెళ్ళినప్పుడు - ఒకానొక విచిత్ర పరిస్తితిలో అతనికి ఈ సింహాసనం లభించిందట. భోజుడు దాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తన
పూర్తిగా చదవండి