గత వారం జరిగిన రెండు సంఘటనలు ఒక విషయాన్ని చాలా నగ్నంగా నిరూపించాయి. ఈ రాష్ట్రం లో తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం జరుగుతోందని ఎంతో కాలంగా చెబుతున్న విషయాన్ని వైయెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిరూపించి చూపింది. అదిలాబాద్ జిల్లాలో బాసర ఐఐటీ విషయంలో ఒక న్యాయం, మచిలీపట్నం ఓడ రేవు విషయంలో మరో న్యాయం జరిగింది మన కళ్ల ముందే. ప్రజల మనోభావాల విలువ ప్రాంతానికో విధంగా ఉంటుందని సెలవిస్తుంది మన స్వర్ణోత్సవ రాష్ట్ర ప్రభుత్వం. [...]
పూర్తిగా చదవండి