పూల బూరను వేడి గాలితో నింపి తేనె గొంతున వింటి తీరైన పాట గాలిలో యెగరేసి నీల చుక్కలను రమ్మంటి చేతిలో రాలె రతనాలు పూలతో యెంకి నే పూజింఫ బోతి యెంకి నిలువున మెరిసె యెవ్వరో రాణి రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి