లక్కిరెడ్డి పల్లె శాసనసభా నియోజక వర్గం నాకు వూహ తెలిసాక పుట్టింది. ముందది సమితిగా వుండేది. ఆ తర్వాత తాలూకా కేంద్రంగా, నియోజక కేంద్రంగా అయ్యింది. ముందునుంచీ కూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కువ సార్లు గెలిచాడనుకుంటాను. సమితి ప్రెసిడెంటుగా ఒకసారి గెలిచిన గడికోట మోహన్ రెడ్డి ఈ ఒక్కసారే శాసన సభ్యుడుగా గెలిచారు. రామసుబ్బా రెడ్డి, రామసుభ్భా రెడ్డి కొడుకు హరినాధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కొడుకు రమేశ్ రెడ్డిల యుగం వచ్చింది. ఇప్పుడిక పునర్విభజనలో లక్కిరెడ్డి పల్లె [...]
పూర్తిగా చదవండి