ప్రజాకవి చెరబండరాజు సాహిత్యం
సంపాదకీయం June 30th, 2007
రాజులను పొగిడి, దేవుళ్ళను కీర్తించి భరణాలను పొందిన కవులున్నారు. ప్రభుత్వాలను మెప్పించి అవార్డులు గెలిచిన రచయితలున్నారు. కానీ జనం గుండెల్లో బాధను అర్థం చేసుకొని, అన్యాయంపైన పోరాడి, ప్రజలకు ఒక విప్లవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించిన కవులు కొందరే. విప్లవకవి చెరబండరాజు వారిలో ఒకరు.
ప్రజాకవి చెరబండరాజు సంస్మరణలో భాగంగా, 25 వ వర్థంతి సందర్భంగా, ప్రజాకళ ఆయన రాసిన కొన్ని రచనలను ప్రచురించింది. ముఖ్యంగా చెర ప్రసిద్ధిగాంచిన “వందేమాతరం” కవిత రాసారు.
“ఓ నా ప్రియమైన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి