మైదా 2 cups గోధుమపిండి 1 cup పుదీనా 1/4 cup జీలకర్ర 1 tsp నిమ్మరసం 1 tsp పచ్చిమిర్చి 3 ఉప్పు తగినంత నూనె వేయించడానికి పుదీనా,జీలకర్ర,నిమ్మరసం,పచ్చిమిర్చి కలిపి ముద్దగ రుబ్బాలి. ఈ ముద్ద మైదా,గోధుమపిండి,ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి. తర్వాత పూరీల్లా వత్తుకుని వేడి నూనెలో కాల్చుకోవాలి.
పూర్తిగా చదవండి