Rahi kaun Hain?
కళాపోషణ, తెలుగు, రచయితలు, సాహిత్యం July 5th, 2007
ప్రస్తుతపు తెలుగు సాహితీ ప్రపంచంలో దాశరధి రంగాచార్య పేరు తెలియని వారుండరు. ఈయన రచనలైన "చిల్లరదేవుళ్ళు","మోదుగుపూలు", "జనపదం" వంటి నవలలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు పుస్తకం చదివిన వారెవరైనా ఒక ముఖ్య విష్యం గమనించి వుంతారు. సాధారణంగా మనమేదైనా పుస్తకం చదివేటప్పుడు, "ముందుమాట". "తొలిపలుకు" లాంటి పరిచయ వక్యాలను చదవకుండా వదిలేస్తాం. కానీ "చిల్లరదేవుళ్ళు" పుస్తకపు మొదట్లో దేవులపల్లి రామానుజారావు గారు రాసిన తొలిపలుకు చదవాడాం ద్వారా దాశరధి వారి సృజనాత్మక శైళిని తెలుసుకోగలుగుతాం. ఈ రెందు పేజీలు దాటితే "నవలా వృత్తాంతం" అన్న పేరుతో "రహి" అనే వ్యక్తి తెలుగు నవల గురించి, తెలుగులోని వేర్వేరు నవలా రచయితల శైళి గురించి షార్ట్ అండ్ స్వీట్ గా బిగువైన శైళిలో రాసిన వ్యాసం ఇదే..............
పూర్తిగా చదవండి