తెలంగాణా ఉద్యమకారులు తరచూ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడేప్పుడు జరిగిన “పెద్ద మనుషుల ఒప్పందం” గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రం తో కలిపే ముందు జరిగిన ఈ ఒప్పందం వంటిదే రాయలసీమ ప్రాంతాన్ని, సర్కారు జిల్లాలతో కలిపి ఆంధ్ర రాష్ట్రం కలిపే ముందూ జరిగింది. దీన్నే శ్రీ బాగ్ ఒప్పందం అంటారు. ఇది వరకు ఒక పోస్టులో ఈ రెండు ఒప్పందాల గురించీ నేను ప్రస్తావిస్తే ప్రసాద్ చరసాల గారు ఈ ఒప్పందాల వివరాలు [...]
పూర్తిగా చదవండి