విహారి బ్లాగ్ లో కృష్ణదేవరాయల వారి కధ చదవగానే నాకు చిన్నప్పుడు చందమామలో చదివిన కధ ఒకటి గుర్తుకు వచ్చింది. ఆ కధ సారాంశము ఇది. ఒక రోజు మీసంమెలేసుకుంటున్న రాజు గారికి అసలు లోకంలో గర్వమంటూ లేనివాడు ఉంటాడా అని ఒక చిన్న సందేహం కలిగింది. రాజు తలచుకుంటే కొరడాదెబ్బలకే తక్కువ లేదన్నప్పుడు, వెట్టి చాకిరీ కొదవా? వెన్వెంటనే మంత్రి హాజరు కావడం, రాజ్యంలో ఉన్న నిగర్వులందరినీ పట్టి తేవలసిందను పని ఆయన తలమీద పడడం
పూర్తిగా చదవండి