(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్ : తెలుగు రాష్ట్రంలో తెలుగువారికి ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్వహించే పరీక్షలలో తెలుగు భాషను లేకుండా చేయడానికి కొంతమంది ఉన్నతాధికారులు కంకణం కట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తీవ్ర నిరసన తెలిపింది. ఇందుకు తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో జనరల్ ఇంగ్లీషుతో పాటు ఇప్పటివరకు కొనసాగుతున్న జనరల్ తెలుగును కమిషన్ ఎత్తివేస్తూ నిర్ణయించడాన్ని భాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ [...]
పూర్తిగా చదవండి