Dec 31
Dec 31
క్యారెట్ పెరుగు పచ్చడి
రైతా జ్యోతి
క్యారెట్లు 2
పెరుగు 250 gms
ఉప్పు తగినంత
పోపు సామాన్లు 1/2 tsp
పచ్చిమిర్చి 1
తరిగిన కొత్తిమిర 1 tsp
పసుపు చిటికెడు
నూనె 1 tsp
క్యారెట్లు కడిగి తోలు తీసి తురిమి, తగినంత ఉప్పు కొత్తిమిర,సన్నగా తరిగిన పచ్చిమిర్చి కలిపి పెరుగులో కలపాలి. నూనె వేడి చేసి పోపు సామాన్లు వేసి చిటపటలాడాక ఇందులో కలపాలి. కళ్ళకు మంచిది. రుచిలోకూడా బాగుంటుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
krantikumaar
Telugu profashok
ఆ సుడిగాలి వెంకే కర్రపుల్లలూ ఆకులూ కొట్టుకొచ్చినట్టు కొంతమంది యువకులు కూడా పరిగెత్తుకొచ్చా...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
Dec 31
Dec 31
కొబ్బరి పెరుగు పచ్చడి
రైతా జ్యోతి
పెరుగు 1/2 kg
పచ్చి కొబ్బరి కోరు 100 gms
ఉప్పు తగినంత
తాలింపు సామాను 1 tsp
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tbsp
పచ్చిమిర్చి 2
నూనె 1 tsp
ముందుగా కొబ్బరికోరు, ఉప్పు, పెరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కలిపి పెట్టుకోవాలి. పెరుగు గట్టిగా ఉంటే బాగుంటుంది. బాణలిలో నూనె వేడి చేసి తాలింపు పెట్టుకుని కరివేపాకు కూడ వేసి పచ్చడికి చేర్చాలి. సన్నగా తరిగిన కొత్తిమిర కలిపి వడ్డించాలి. ఇది అన్నంలోకి,
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగులతో శిశు ఆహారం
రాగులు జ్యోతి
రాగులు 60 gms
వేయించిన పెసరపప్పు 15 gms
వేయించిన నువ్వులు 5 gms
వెన్న తీసిన పాలపొడి 15 gms
వేరుశనగపప్పు 10 gms
రాగులను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం వాటిని పళ్ళెంలో ఆరబెట్టి తడిగుడ్ద కప్పి ఒక రోజంతా అలాగే ఉంచాలి. మరుసటిరోజుకి రాగులు మొలకెత్తుతాయి. మొలకెత్తిన రాగులను ఎండబెట్టాలి. ఎండాక దోరగా వేయించి పొడి చేయాలి. ఇతర దినుసులను కూడా విడివిడిగా పొడికొట్టి పాలపొడిలో కలిపి గాలి చొరరాని డబాలలో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగితో తీపి బిస్కెట్లు
రాగులు జ్యోతి
రాగిపిండి 250 gms
చక్కెర 150 gms
వెన్న 30 gms
బేకింగ్ పౌడర్ 1 tsp
సెనగపిండి 50 gms
వెనీల్లా ఎస్సెన్స్ 1/4 tsp
సెనగపిండిని ఒక స్పూను నేతిలో దోరగా వేయించి, రాగిపిండి, బేకింగ్ పౌడర్ కలిపి మూడు సార్లు జల్లించుకోవాలి. పిండిలో కరిగించిన వెన్న కలపాలి. దీనికి పొడి చెసిన చక్కెర కలిపి బాగా కలియబెట్టాలి. దీనిలో ఎస్సెన్స్ కూడ వేసి కలిపి ముద్దగా చెయాలి. దీనిని మృదువుగా అయ్యేలా మర్ధించి 1/8 అంగుళం మందంగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగి లడ్డు
రాగులు జ్యోతి
రాగిపిండి 200 gms
బెల్లం 150 gms
నెయ్యి 50 gms
యాలకుల పొడి 1 tsp
రాగిపిండిని సగం నెయ్యి వేసి దోరగా వేయించాలి. బెల్లంలో తగినన్ని నీళ్ళు పోసి తీగ పాకం పట్టాలి. రాగిపిండిని యాలకుల పొడిని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కరిగించిన వేడి నెయ్యి కూడా పోసి కలిపి లడ్డూలు చేయాలి.వేయించిన వేరుశనగపప్పు, జీడిపప్పు, నువ్వులు కలిపితే ఇంకా రుచిగా ఉంటాయి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగి లడ్డు
రాగులు జ్యోతి
రాగిపిండి 200 gms
బెల్లం 150 gms
నెయ్యి 50 gms
యాలకుల పొడి 1 tsp
రాగిపిండిని సగం నెయ్యి వేసి దోరగా వేయించాలి. బెల్లంలో తగినన్ని నీళ్ళు పోసి తీగ పాకం పట్టాలి. రాగిపిండిని యాలకుల పొడిని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కరిగించిన వేడి నెయ్యి కూడా పోసి కలిపి లడ్డూలు చేయాలి.వేయించిన వేరుశనగపప్పు, జీడిపప్పు, నువ్వులు కలిపితే ఇంకా రుచిగా ఉంటాయి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగి దోసెలు
రాగులు జ్యోతి
రాగిపిండి 100 gms
ఉప్పు తగినంత
మినప్పప్పు 50 gms
నూనె 5 tbsp
మినప్పప్పు కనీసం నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో రాగిపిండి, ఉప్పు వేసి కలిపి ఒక రాత్రి లేక కనీసం ఎనిమిది గంటలు పులవనివ్వాలి. మర్నాడు పిండిని బాగా కలియబెట్టి పెనం కాలిన తర్వాత దోసె పోయాలి. తగినంత నూనె వేస్తూ దోసె రెండువైపులా దోరగా కాలనివ్వాలి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగి దోసెలు
రాగులు జ్యోతి
రాగిపిండి 100 gms
ఉప్పు తగినంత
మినప్పప్పు 50 gms
నూనె 5 tbsp
మినప్పప్పు కనీసం నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో రాగిపిండి, ఉప్పు వేసి కలిపి ఒక రాత్రి లేక కనీసం ఎనిమిది గంటలు పులవనివ్వాలి. మర్నాడు పిండిని బాగా కలియబెట్టి పెనం కాలిన తర్వాత దోసె పోయాలి. తగినంత నూనె వేస్తూ దోసె రెండువైపులా దోరగా కాలనివ్వాలి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగి తీపి దోసెలు
రాగులు జ్యోతి
రాగిపిండి 250 gms
బెల్లం 150 gms
కొబ్బరి చిన్న ముక్క
వేరుశనగపప్పు 50 gms
నూనె 1 త్స్ప్
ఒక గ్లాసు నీటిలో బెల్లం కరిగించాలి.వేరుశెనగపప్పును వేయించి పొడి చేసుకుని, కొబ్బరితో కలిపి ఉంచుకోవాలి. కరిగిన బెల్లంలో రాగిపిండి వేసి దోసెలపిండిలాగా కలపాలి. పెనం కాలిన తర్వాత దోసె పోసి నూనె వేసి కాలనివ్వాలి. రెండవ వైపు కూడా కాలిన తర్వాత మధ్యలో ఒక స్పూను తురిమిన కొబ్బరి, వేరుశెనగపప్పు పొడి కలిపి మడతపెట్టాలి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగి తీపి దోసెలు
రాగులు జ్యోతి
రాగిపిండి 250 gms
బెల్లం 150 gms
కొబ్బరి చిన్న ముక్క
వేరుశనగపప్పు 50 gms
నూనె 1 త్స్ప్
ఒక గ్లాసు నీటిలో బెల్లం కరిగించాలి.వేరుశెనగపప్పును వేయించి పొడి చేసుకుని, కొబ్బరితో కలిపి ఉంచుకోవాలి. కరిగిన బెల్లంలో రాగిపిండి వేసి దోసెలపిండిలాగా కలపాలి. పెనం కాలిన తర్వాత దోసె పోసి నూనె వేసి కాలనివ్వాలి. రెండవ వైపు కూడా కాలిన తర్వాత మధ్యలో ఒక స్పూను తురిమిన కొబ్బరి, వేరుశెనగపప్పు పొడి కలిపి మడతపెట్టాలి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
రాగి అట్టు
రాగులు జ్యోతి
రాగిపిండి 100 gms
వేరుశనగపప్పు 20 gms
సెనగపప్పు 10 gms
పచ్చిమిర్చి 2
నూనె ఒక చెంచా
వేరుశనగపప్పు వేయించి పొడి చేసుకోవాలి. సెనగపప్పును ముందుగా నానబెట్టాలి. రాగిపిండిలో ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు,సెనగపప్పు, వేరుశనగపప్పు పొడి తగినంత ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో గత్త్జిగా ముద్దలా కలపాలి. ఈ ముద్దను చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను చేతితో గుండ్రంగా వత్తుతూ రొట్టెల్లా చేయాలి. కాలిన పెనం పై నూనె
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి