క్రితం సారి నేను పరిచయం చేసిన పుస్తకం వివరాలు
అమ్మకు అభినందన,
రచయిత్రి-ఎం.హేమలత
ప్రతులకు-202,గాయత్రి అపర్ట్మెంట్స్.
ర్ద్.నొ 1,బంజారా హిల్స్.హైదెరాబద్-34.
వెల-రూ.120/-
ఈ సారి నేను రెండు పుస్తకాలను ఒకే సారి పరిచయం చేస్తున్నాను.ఎందుకంటే,ఈ రెండు పుస్తకాలలో ఒక సారూప్యత వుంది.
సాధారణంగా,మాండలీకంలో రచనలు అనగానే కొంతమందిలో చిన్న చూపు వుంది.సరిగా అర్ధం కావని,చదవటానికి కష్టంగా వుంటాయని ఇలా కొన్ని అపోహలు వున్నాయి.చాలా మటుకు వారి అపోహలలు నిజం కూడా.ఈ అభిప్రాయాన్ని తప్పని,నామిని సుబ్రహ్మణ్యం తన కథల ద్వారా నిరూపించాడు.అయితే,ఆ కథలు కూడా,ఒక స్థాయిలో వున్న వారి [...]
పూర్తిగా చదవండి