రెండు రోజుల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయం నడుపుతున్న జీఎమ్మార్ సంస్థ తీసుకున్న రెండు నిర్ణయాలు, దాన్ని ప్రభుత్వ శాఖలు “జీ హుజూర్” అంటూ శిరసావహించిన వైనం చూసిన నేను ఈ రెండు ముక్కలు రాయకుండా ఊరుకోలేకపోయాను. మొదటిది మొన్నటి నుండి జీఎమ్మార్ విమానాశ్రయం వద్దకు ఆర్టీసీ బస్సులను రానివ్వవద్దని తీసుకున్న నిర్ణయం. బస్సులు ఉంటే సందర్శకుల తాకిడి ఎక్కువవుతుందనేది జీఎమ్మార్ ప్రతినిధులు ఇచ్చిన వింత వివరణ. వచ్చే అనేక దశాబ్దాల పాటు ప్రజల అవసరాలను తీర్చడానికి వేల కోట్ల [...]
పూర్తిగా చదవండి