రామోజీరావు గారూ..ఇదేనా మీ నిశ్’పాక్షికత ‘…
Uncategorized April 16th, 2008అనుకోకుండా ఒక రోజు ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది.ఆ రోజు వుదయాన్నే ఎప్పటినుండో చదవటానికి అలవాటుపడ్డ ఈనాడు దినపత్రిక చేతుల్లోకి తీసుకుని చూస్తే..‘జిల్లాకు మిగిలింది చిల్లరే‘ అనే టైటిల్ తో వార్త కనిపించింది.ప్రధాన పేజిలో ఎ’లక్ష’న్ బడ్జెట్ అనే శీర్షికను పెట్టి,,ప్రతి జిల్లావార్తలలో మాత్రం..స్థానికులకు దక్కిందేమీ లేదు అనే భావనకలిగేలా ప్రతి జిల్లా ప్రజలను ఎలామభ్యపెట్టవచ్చో రామోజీరావు గారు తెలియ చేసారు..
ఆ నాటి ప్రతి జిల్లా వార్తలు చూడండి…ఇక్కడ క్లిక్ చెయ్యండి...
..

పూర్తిగా చదవండి