ఆదివారం మధ్యాహ్నం కావస్తోంది. ఆకలిగా వుంది. ఇల్లొదిలి బయటకు వెళ్లబుద్ధి కాలేదు. అంతలో ఫోను మోగింది. "మాంఛి సినిమా డీవీడీ ఒకటి తెచ్చాను, గురు, రాజూ, శ్రీ కూడా వస్తున్నారు, చూద్దాం" రమ్మని కల్లుమామనుంచి ఫోన్. లంచ్ సంగతి చెప్పమన్నాను. అందరం ఇక్కడే తిందాం రమ్మన్నాడు. ఆనందంగా వెళ్లాను.అందరం సినిమా చూస్తున్నాం. *** *** ***యేఁవండీ...టీవీలో శరత్బాబు శవాన్ని చూడగానే ఒక గావుకేక పెట్టి, నోట్లో
పూర్తిగా చదవండి