రాముడైనా నేనే కృష్ణుడైనా నేనేసర్వంబు నేనని తెలియండయావాడ భేదములేల శ్రీ వేంకటేశుడైధరణిలో వెలసినది నేనేనయా..అంతటి కృష్ణుడు అందగాయుందియూపాండవులు పడరాని కష్టాలు పడ్డారయారాజది రాజులై భిక్షమెత్తారు దైవలీలలుకనగ ఎవ్వరికీ తరమౌను ...నన్ను తలచిన యెడల నా దర్సనంబిత్తుసత్యమ్బు నా మాట నమ్మందయామాయ శక్తులు చేయు ప్రళయంబులెన్నైనమ్మిమంటబోవని తెలియండయా ...నన్ను తలచిన వారు నామయ యటంచుఐశ్వర్యవంతులుగా నుండేరయాఎట్టి
పూర్తిగా చదవండి