ముగురమ్మల మూలపుటమ్మ గాయత్రి మాత. ఈ తల్లి ఎలా కనిపిస్తుందో చూద్దాం. పరమసౌందర్యం ఉన్న ఒక స్త్రీమూర్తి తన పీఠం మీద కూర్చుని ఉంది. ఆమెకి ఐదు శిరస్సులు. దేవతల శిరస్సులు వర్తులాకారంలో.. అంటే క్రమంగా తూర్పుని చూస్తూ ఒక శిరస్సూ, దక్షిణాన్ని చూస్తూ మరో శిరస్సూ.. ఇలా పశ్చిమ, ఉత్తరాల్ని చూస్తూ మరో రెండు శిరస్సులూ ఉండడమే కాక ఈ నాల్గింటికీ మధ్యగా అన్ని శిరస్సుల మీదా మరో శిరస్సు తూర్పుదిక్కును చూస్తూ
పూర్తిగా చదవండి