ప్రజా భాగస్వామ్యమే సామాజిక న్యాయం -ప్రొ. జి.హరగోపాల్ సామాజిక న్యాయంలో మూడు అంశాలు కీలకమైనవి. ఒకటి, ప్రజలకు న్యాయాన్ని పొందే హక్కు ఉండాలి దాన్ని సాధించడానికి పోరాడే స్వేచ్ఛ ఉండాలి; రెండు, సంపద అందరికీ చెందే దిశలో మార్పులు రావాలి; మూడు, ఈ లక్ష్యాలు ప్రపంచీకరణ చట్రంలో సాధ్యం కావు. అందుకే ప్రపంచీకరణకు దాని వెనక ఉన్న సామ్రాజ్యవాద శక్తులకు దానికి మన దేశంలో వత్తాసు పలుకుతున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా విశాల ప్రజానీకాన్ని కూడగట్టగలగాలి. ఈఎన్నికలలో ప్రజల సంక్షేమంపై ఒక పార్టీకి [...]
పూర్తిగా చదవండి