వై.ఎస్ ‘మనవాళ్లు’ ఎవరు                - వరవరరావు  . వైఎస్ ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవపసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా? ‘తెలంగాణ రాష్ట్ర సమితి బలంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే “మనం'’ హైదరాబాద్‌లో విదేశీయుల వలె [...]
పూర్తిగా చదవండి