జడ్చర్ల గ్రామీణం, న్యూస్టుడే: కేసు వివరాలేవి తెలుపకుండా సెజ్ బాధితులను పోలీసులు అరెస్టు చేయడంతో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. ఈ విషయంపై టీవీల్లో వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. చివరకు జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా బెయిల్పై విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జడ్చర్ల ఎస్.ఐ రవీందర్, బాధితులు, న్యాయవాదులు తెలిపిన ప్రకారం… పోలేపల్లి గ్రీన్ పార్కు వద్ద తనపై దాడి చేశారని సెక్యూరిటీ గార్డు వెంకటయ్యగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు [...]
పూర్తిగా చదవండి