కమ్మని కలలొచ్చే వేళ మేలుకోకు... అని బుజ్జగిస్తుంది కవిత్వం. కాలం కలిసొచ్చేవేళ నిదురపోకు... అని హెచ్చరిస్తుంది జీవితం. ఆ రెండింటి మధ్యగల వైరుధ్యాన్ని పరిష్కరించలేక సగటు మనిషి నిత్యం సతమతమవుతూ ఉంటాడు. మనసుకూ బుద్ధికీ మధ్యా మనిషికి ఇదే బాపతు ఊగిసలాట. మనసు నిద్రనూ, బుద్ధి మెలకువనూ సమర్థిస్తాయి. కంటికి నచ్చిందల్లా కావాలంటుంది మనసు. నిజంగా దాంతో అవసరం ఉందో లేదో ముందు తేల్చుకొమ్మంటుంది బుద్ధి. దేనిమాట
పూర్తిగా చదవండి