Nov 12
మృతజీవులు 29
Telugu పొద్దు
-కొడవటిగంటి కుటుంబరావు
ఎనిమిదవ ప్రకరణం
చిచీకవ్ చేసిన క్రయం గురించి మాట్లాడుకున్నారు. నగరంలో చర్చలు జరిగాయి. ఒకచోటకొన్న కమతగాళ్లని మరొకచోటికి తరలించటం లాభసాటి బేరము కాదా అన్న విషయమై ఎవరికి తోచినట్టు వారు చెప్పారు. వాగ్వాదాల ధోరణినిబట్టి చాలామందికీ విషయం క్షుణ్ణంగా తెలిసినట్టు స్పష్టమయింది. “అది సరి అయిన పనేలెండి. ఇది మాత్రం నిజం: దక్షిణాది పొలాలు మంచివీ, సారవంతమైనవీనూ, కాని చిచీకవ్ మనుషులు నీరు లేకుండా ఎలా జరుపుకుంటారా అని! “అక్కడ నదిలేదు, తెలుసా?” అన్నారు కొందరు.
“నీరు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి