Jun 14
గంగా భాగీరధీ
ఆధ్యాత్మికం హాసిని
విధవ గంగా భాగీరధీ సమానురాలు ఎలా అయింది???
నదుల్లో గంగానది అతి పవిత్రమైనదని భారతీయుల ప్రగాడ విశ్వాసం.అందుకనే దేశం నలుమూలల నుంచీ హిందువులు పవిత్ర గంగా స్నానం చెయ్యడానికి కాశీ, ప్రయాగ, హరిద్వారం, గంగోత్రి, గోముఖం వెళ్తారు. గంగా నదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళనం ఔతుందని వారి నమ్మకం. మహేశ్వరుడంతడివాడే గంగను నెత్తిన పెట్టుకున్నాడు. అనునిత్యం తనకు అభిషేకం చేయించుకుంటాడు.
ప్రజా జీవితంలో గంగ అంతటి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి