Dec 22
1847లోనే మొదటి స్వత్రంత్ర పోరాట యోధుడు - విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
1857 సిపాయీల తిరుగుబాటు కంటే ముందే భారతదేశాన్ని దాస్య శృంఖలాలనుండి విడిపించడానికి ప్రయత్నం చేసి బ్రిటీష్ వారితో పోరాడిన వాడు ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి. 1847లో బ్రిటిష్ వారిమీద కత్తిగట్టి పోరాటం సలిపిన నరసిం హా రెడ్డి గురించి చరిత్రలో సరిగా చెప్పలేదు. తెలుగు నేలలోని జానపదులలో పిచ్చుకుంట్లా వాళ్ళు నరసిం హా రెడ్డి వీరత్వాన్ని గుర్తించారు. నిజానికి తెలుగు నేలలో స్వాతంత్ర సంగ్రామం నరసిం హా రెడ్డితో ప్రారంభమైంది.
మన చరిత్రను మనం రాసుకోలేదు. మన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి