Mar 03
మొదటి ఆధునిక తెలుగు కావ్యం: “ముసలమ్మ మరణం”
కవిత meeruchadivaaraa
ప్రబంధ కవిత్వ యుగం నుంచి ఆధునిక కవితవైపు (ముఖ్యంగా భావ కవిత్వంవైపు) తెలుగు సాహిత్యలోకపు దృష్టి మళ్లించిన కవిగా కట్టమంచి రామలింగారెడ్డిగారిని చెప్పుకోవచ్చు. సి.ఆర్.రెడ్డిగారిని కవిగా యువపాఠకులు గుర్తించరు. వారికి తెలిసిందల్లా సి.ఆర్.రెడ్డిగారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు మొదటి వైస్ ఛాన్సలరని మాత్రమే. కాని ఆయన బహుముఖ ప్రతిభావముతులు. తెలుగు కవిత్వాన్ని కొత్తదారి పట్టించిన ఆయన కావ్యం ‘ముసలమ్మ మరణం’ ను ఈ వారం పరిచయం చేస్తున్నాను.
రెడ్డిగారు తన పంతొమ్మిదవ ఏట పోటీలకోసమని రచించిన ఈ కావ్యం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి