అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది.తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకపోతే చెయ్యి చేసుకుంటుంది. అప్పుడు బిడ్డ తన తప్పు తెలుసుకుని సరయిన మార్గంలో అంటే అమ్మకు నచ్చే బాటలో పయనిస్తాడు. అదే అమ్మకు - బిడ్డలకూ ఉండే సంబంధం.ప్రకృతిమాత అయిన అమ్మకు కోపం వచ్చి కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుంది? ప్రకృతి విలయతాండవం చేస్తుంది.ఆ విలయంలో ఎన్నో అనర్ధాలు జరుగుతాయి, అంటురోగాలు ప్రబలుతాయి. అందుకే అమ్మకు
పూర్తిగా చదవండి