Apr 11
బి.హెచ్.ఇ.ఎల్. లో తెలం’గానం’
సాహిత్య వార్తలు ప్రాణహిత
తెలంగాణ సాహిత్య సమాఖ్య - తెలం’గానం’ - తెలంగాణ కలాల గుండె చప్పుడు 27 జనవరి 2008 న బి.హెచ్.ఇ.ఎల్. మగ్దూం వేదిక పై హైదరాబాద్లో జరిగింది. ఈ కవుల సమావేశంలో సాహితీ ఉపన్యాసాల సెషన్లో అంతర్జాతీయ చలనచిత్ర దర్శకుడు బి. నరసింగరావు, నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, దేవదాసు, సి. అంజిరెడ్డి, వెంకట్ యాదవ్, భెల్ ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు ఎల్లయ్య పాల్గొన్నారు. ఈ సెషన్కి వఝుల శివకుమార్ అధ్యక్షత వహించారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి