Aug 28
వాకపల్లి టు లుంబిని
Andhra Jyothi, Telugu ఎన్.వేణుగోపాల్
ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు దారుణాలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఒక టి విశాఖపట్నంజిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో పదకొండుమంది ఆదివాసి మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు చేసిన అత్యాచారాల ఘటన. మరొకటి హైదరాబా దులో లుంబినీ పార్క్లోను, గోకుల్ చాట్ భండార్లోను పేలుళ్ళు జరిపి అమానుషంగా నలభైరెండు మంది ప్రాణాలు తీసిన దుర్ఘటన. ఇవి రెండూ భిన్నస్థాయిలవి కావచ్చు. భిన్న నేపధ్యాల నుంచి జరిగి ఉండవచ్చు. భిన్నమైన స్పందనలను కలిగిస్తుండవచ్చు. కాని మౌలికంగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి