Feb 11
వార్తలు
chief minister, congress, exgratia, rajasekhara reddy, shame on you, unbiased, మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
ఈ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు.
నిన్న జరిగిన వేరు వేరు సంఘటనలలో 173 మంది మరణించారు. మరణించిన వారికి 2 లక్షల చొప్పున ఎక్ష్గ్రేషియాని ముఖ్యమంత్రి ప్రకటించారు.
నిన్న వేర్వేరు జిల్లాల్లో సుమారుగా 50 మానభంగాలు జరిగాయి. అన్నింటికీ గత ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు తెలిపారు. ఒక్కొక్కరికి లక్షరూపాయల ఎక్ష్గ్రేషియా ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య నాలుగింతలు పెరిగింది. ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి ఒక లక్ష రూపాయల ఎక్ష్గ్రేషియా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సోనియాగాంధీ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి